బాతి శతకం......2

Monday, February 28, 2011

'వన'ములోని దాని చెత్త గూర్చిఅందరు అడుగుదురని...
భయముతో ఆపింది దానీ ఆర్కుట్టు ఇంక గూగులమ్మ బజ్జు..
అంతర్జాలమున ఇంకా దానీకేలరా బ్లాగు, ఫేసుబుక్కు.
'బాతి'కి తిరిగిందిరా దిమ్మ... అది దానికదే చేసుకున్నకర్మ...

ఓ రాజు..ఏడు చేపలు..ఓ బాతి...... గిది స్టొరీ ..

Saturday, February 26, 2011

అనగనగా ఒ రాజు ఉండే.గా రాజుకు ఏడుగురు బిడ్డలు. 
ఓ దినం రాజు దర్బార్ లా "షీలాకి జవాని"పాత జూస్తుంటే కొడుకులు జూసి "ఏందీ  అయ్యో  నువ్వేమో  మజా జేసుకుంటున్నావ్  మాకేమో 
వయసొచ్చీన పెండ్లి మాట ఎత్తవ్.మాకేమో బోర్ కొడ్తాంది".
గప్పుడా రాజు " బోర్ ఐతే సిన్మాలు చూడుండ్రి, దోస్తులతో విందులు చేస్కొండి, నేనేం చేయాలే మీ ముంగట నంగ నాచ్ జేయ్యాల్నా ఏందీ ?"

" గట్ల గాదె అయ్యా,గీ విందులు గెంతులు గన్నీ జేసినం అయినా  బోర్ అయ్తాందే " . "బద్మాష్ పోరోల్లుర మీరు.ఎల్లి పోరిలని జూసుకొని పెండ్లి జేసుకోండి.నన్ను సతాయించొద్దు. గీ పాట సూడాలే. పొండ్రి" అని తరిమేసిండు.
గప్పుడు ఆ ఏడుగురు కొడుకులు ఏడు కార్లేసుకుని పోరీల ఏటకు వెళ్ళి ఏడు పోరిలను తెచ్చుకొని పెండ్లి జేసుకున్నారు.దావత్ ఇయ్యాలి గదా...
ఆడ జూస్తే రాజేమో  షీలాకి జవాని పాటలో మునిగి తేలుతుండు.పైసల్ అడగాల్నంటే 
భయం..ఏందా అని అలోజిస్తుంటే...ఎలాగో ఏడుగురు పెండ్లాలున్నారు గదా..
వాలతోనే వంటజేయిస్తే సరి అనుకోని..అన్ని అరేంజ్ చేసిండ్రు..కాని దావత్లా చేపల ఫ్రైకి
 చేపలు లేకుండే..గిట్ల గాదని గీళ్ళే చాపలు పట్టానికి పోయుండే.చాపలు తెచ్చి మసాలా పట్టించి ఓవెన్ గ్రిల్ లో పెట్టి బయటకేల్లిండ్రు ..తరువాత వచ్చి జూస్తే ఒక్క చాప కూడా కాలలే..
గీ కొడుకులకు ఎం అర్ధం కాకా  రాణి దగ్గరికి ఉర్రుక్కుంట బోయి తమ భాద చెప్పుకొని ఏడుస్తే..పాపం తల్లి గదా ..ఏడవకుండ్రీ  బిడ్డ..నే బోయి గా రాజుతో మాట్లాడుతాను అనే.రాణి బోయి రాజుని మస్తుగా ఎస్కునుండే.."ఎం రా బద్మాష్ నీకు షీలా గావాల్నా..నా కొడుకుల పరిస్థితి జూడు..జల్ది బోయి గా చేపలు ఎందుకు గాలలేదో సూడు" అని పంపే.


రాజు ఆడికి పోయి "ఒసే! చేపలూ! ఏమైందే మీకు...ఎందుకు కాలలేదే?"
"మేం ఏం జేసేది? గీ ఓవెన్ నే కాలనీయలె.."
"ఓవెన్! అట్లేందుకు జేసినవ్. ఏంది కత?"
"ఓ రాజా! నేనేం జేసేది, ఏడనైన కరెంటు లేనిదే ఓవెన్లు పని జేస్తాయ జెప్పు నువ్వే. కరెంటు లేకనే నే పనిజేయ్యలె"
"ఏమే కరెంటు! ఎప్పుడు అవసరమోస్తదో గప్పుడే ఇలా జేస్తావ్? ఎందుకు జేషినవ్ ఇలా?"
"నేనేం జేయను !నీ కొత్తగ వచ్చిన కోడల్లున్నారు సూడు  ఫ్యుస్ పీకేసిండ్రే.పోయి వాళ్ళనడుగు"
గప్పుడు రాజుకి కోడళ్ళను కోపంగా జూసే.
"మామా రాజా! మా తిప్పలు ఎవడింటడు. ఇంట్ల ఊర్కె కుసోలేకా, మేమందరమూ అంతర్జాలంలా బ్లాగులని చూస్తుండే..
గప్పుడు బిచ్చాచార్య అనే ఫాల్తూ బద్మాష్ గాడు నాటకాలడిండు.
గీ కంప్యూటర్ లా  జూస్తే గదే యాద్కొచ్చి..కోపంతోని ఫ్యుస్ తీసేసినం."
తన కోడల్లతోనే గిట్ల నాటకాలాడినోడిని పట్టి తేమ్మనే..గా బిచ్చాచార్యను పట్టుకొని రాజు ముందు నిలబెట్టి..
"ఏందిరా బిచ్చ ఫాల్తూగా  మా  ఇంటి  కోడల్లతోనే  గిట్ల  నాటకాలడుతవురా..బద్మాష్.."
అని రాజు అనగానే..గా బిచ్చ గాడు "నీ కాల్మొక్కుత బాంచన్ ..నాది తప్పే కాని నాతో గిట్ల చేయించింది గా గలీజు బాతి..పిలిపించి అడగరాదే నిజం బయటకి వస్తది.గా బాతిని పిలిపించిండ్రు..
"ఏందే గలీజు బాతి ..నీవల్ల మా బిడ్డలా దావత్ కరాబ్ అయ్తుంది.ఏందే 
నీ కత"మొత్తం కత గీ  బిచ్చాచార్య చెప్పెసిండు ..గీ బాతి ఏమి ఏమి నాటకాలు ఆడిందో
..బృజన పేరుతో అంతర్జాలంలా సిగ్గుమాలిన పనులు ఏమి జేసిందో..
అందరికి తెలియని కొన్ని నిజాలు కూడా జెప్పే...కోపంతో రాజు ఎర్రగా..గదే ఆపిల్ పండు ఉంటది జూడు..ఆ లెక్క...ఎర్రగా అయ్యిండు(కోపంతోని సిగ్గుతోని గాదులే)..."ఏందే బాతి...ఏందీ గీ నాటకాలు.." అనే.
"నేనేమిజేస్తీ ..ఇంట్ల నన్నెవరు పట్టించుకోకపాయే..పని లేదు పాట లేదు..అంతర్జాలంలా ఉండీ ఉండీ...దిక్కుమాలిన వంటలు..చేతగాని బ్లాగులు జేసి   జేసి...బోర్  గొట్టి ...గీ వర్చుఅల్ నాచ్ గానాలు జేసి..నా మూర్ఖత్వపు దాహం తీర్చుకుంటి..దీనిల నా తప్పేంది చెప్పు..అయిన రాజా..కత్తిలా ఉన్నావ్..
నీకు బ్లాగు డిజైన్ జేసిపెట్టన..మస్తుగుంటది..గీ బిచ్చాచార్య కంటే...నీతో కొత్త నాటకం ఆడొచ్చు..ఎవరికీ భయపడేది కూడా లేదు..ఏమంటావ్ నా రాజా.."అంది గీ బాతి.
"దీని తల్లి...గిది నన్నే లొంగదీయాలని జూస్తుంది...కోసి కారం పేడత బాతి...ఖబడ్దార్!"..అని బాతి నుదుటన "సిగ్గులేని గలీజు బాతి"అని  టాట్టూ గదేరా  పచ్చబొట్టు ఎరుకనా..హా గదే కొట్టించి..రాజ్యం అంత దండోరా ఎయిన్చిండు..గీ  బాతితో ఎవరన్న బయటకాని లోపట కాని...అంతర్జాలంలా కాని..మాట్లాడితే వాళకి గీ గతే పడతది అని. 

బాతి శతకం...1

Friday, February 25, 2011

బిచ్చ బృజన బ్లాగుల  వెలుగెల్ల నశియించె



ఫొను,నెట్టు, బ్లాగు, వంటలు మిగిలె


బాతి బుర్ర తొలచి తొలచి తొర్రగా మారెరా!


విశ్వ'బాతి'దిమ్మ వినరే వనమా!

'బాతి'రుచులు....

Thursday, February 24, 2011




గలీజు బాతి గ్రిల్ రెడీ.. ముందు దాని పీక కోసాను కాని..ఇంకా ఆగే ఓపిక,సహనంలేక వేడి నీళ్ళల్లో ముంచేసా(దాని ఈకలు అదే పీకేసుకుంది కదా ఆ పని తప్పింది బాబోయ్..హి హి హి )..ఆ నీళ్లన్నీ కారిపోయాక..











చివర్లో బాతిని తీసి పాకిస్తాన్ మసాలాలు కలిపాను..కలిపి గ్రిల్ మీద పెట్టాను...చివర్లో..మన ఇంట్లో నూరిన గరం మసాల కొంచం ఆ వేడి బాతి మీద వేస్తే నా సామి రంగా...
 ఘుమఘుమలు అదుర్స్..:)  మందుతో(స్కాచ్ తో అయితే కత్తి)..లేకుంటే రుమాలి రోటితో...లేకుంటే రెండిటితో కాంబినేషన్ అదుర్స్...
           మామూలుగా నేను కోడితోనే గ్రిల్ చేస్తాను. ఇది మాములు బాతు కాదు..ఇది  'గలీజు బాతి'.కాని ఇవాళ మాత్రం ఈ బాతితోనే గ్రిల్ రెడీ... ఇంకా లొట్టలు వేసుకుంటూ తిందామా?....ఛీ బాబోయ్ నేను తినను...తింటారా మీరు?

గుస గుసలు..బాతి నాటకాలు..

Tuesday, February 22, 2011

ఏంటే అమ్మాయ్..ఏమి చేస్తున్నావు.నేను ఆ గలీజు బాతి గురుంచి విన్నది నిజమేనా?..అదే అమ్మాయ్..ఆ బిచ్చాచార్యతో కలిసి నాటకం ఆడి ఏమి ఎరుగనట్టు నంగనాచిలాగా సిగ్గులేకుండా తిరుగుతున్నదట కదా..ఆ నాకెందుకు వచ్చిందిలే..విడ్డూరం కాకపోతే ఏంటి...సిగ్గు లేకుండా ఇప్పుడు వేరే బ్లాగేర్ పాస్వర్డ్ కోసం చూస్తుందట కదా...అంటే మునుపటిలాగానే..అబ్బో అబ్బోఅంటూ  బ్లాగేర్లని మంచి చేసుకొని..తనకే వచ్చు విద్య అంతా అనట్టు వాళ పాసువార్డులు తీసుకొని నాన చెత్త చేసేది కదా..ఇలాగే ఇప్పుడు కూడా ఇంకో బ్లాగర్ కి ఎసరు పెట్టినట్టుందే..ఏంటే అర్ధం కాలేదా...అదే అమ్మాయ్..ఇంతకుముందు వేరే బ్లాగర్ల బ్లాగులు చూసి..ఇది అక్కడ ఉండాలి..ఇది ఇక్కడ ఉండాలి అంటు చెప్పి..వాళ్ళ బ్లాగు పాస్వర్డులు తీస్కోని ..ముందు ఏదో అల డిజైన్ చేసిచ్చినా..తరువాత వాళ బ్లాగుల నుండి నానా చెత్త చేసేది చూడు..అల ఇప్పుడు ఇంకో బ్లాగేరుకి ఎసరుపెట్టినట్టుంది అంట..ఆ నంగనాచిని మీరు ఎలా నమ్ముతున్నారో ఏంటో అమ్మాయ్...   
ఇదంతా చూస్తుంటే..నాకో అనుమానం ఎ అమ్మాయ్...అనుమానం కాదె నిజమే..అంతకుముందు బిచ్చాచార్యతో ఆడించిందే నాటకం..గుర్తుందా?..హా..అదేనే ...బిచ్చాచార్య అని..వాడో మేధావి అని అందరికి పరిచయం చేసి..వాడి పెళ్ళాం భుజన అని...ఆ భుజన పేరు మీద భజన చేసింది చూడు అందరితో..అదేనే అమ్మాయ్..మిగతావాళ్ళతో చాటింగ్ చేసింది చూడు భుజన లాగా..సిగ్గుమాలిన మాటలు కుడా...హా అదే అదే...హా అదెలా అనా..ఏముంది ఆ బిచ్చాచార్య,ఈ బాతి ఇద్దరు కలిసి ఆడిన నాటకమే కదా...ఆ బిచ్చాచార్య సొంతంగా చేసాడు బ్లాగులు అనుకుంటున్నావా...ఇదే వాడికి బ్లాగు డిజైన్ చేసిందే..అలాగే ఆ భుజన బ్లాగుకి ఈ బాతినే డిజైన్ చేసింది.మరి ఆ పావర్డు తెలిసిందే కదా దానికి..మిగత వాళ్ళతో అదే కదా మరి చాటింగ్ లో భజన చేసింది...ఈ బాతి చాల గ్రేట్ కదా..అది కదా ...ఇది కదా..అంటు..మరి ఆ  భజన  భుజన చేసింది అనుకుంటున్నావా..కాదె అమ్మాయ్..అదంతా చేసింది ఈ గలీజు బాతినే అంటా.చూసావా ఎంత నాటకం ఆడిందో.అందుకే కదా అమ్మాయ్ అది వాడి గురుంచి ఏమి అడగొద్దు..వాడిని వదిలెయ్యండి అంటు బాక్ బాక్ అంటు బాతు అరుపులు వినిపించి ...అల తప్పించుకుంది.దీని భండారం బయట పడుతుంది అని...నలుగురు తు! అంటారని...ఇదేంటి అని అడిగేవాలని పీకేయ్యడం..వారి గురుంచి చెడుగా చెప్పడం...అమ్మో ఎన్ని వేషాలు వేస్తుందో.ఎంతైనా హంసలు ఆడుతాయా నాటకాలు..హంసకి బాతుకి తేడా లేదు..ఈ బాతినే ఇలా ఉంటె...ఇంకా......నాకు ఎందుకొచ్చిందిలే  అమ్మాయ్ నాకు...నిజం ఎప్పుడు నిష్ఠూరంగానే ఉంటుంది..
 అయిన సిగ్గులేకుండా ఈ వయస్సులో ఈ పనులేంటి..ఇవన్ని చూస్తుంటే ఒక సామెత గుర్తోస్తుందే అమ్మాయ్.."చెప్పేవి శ్రీ'హంస' నీతులు....దూరేవి...".....అదన్న మాటా అర్ధమయింద అమ్మాయ్..కొంచం జాగ్రత్తగా ఉండవే...ఈ బాతిని  ఎలాగో వదిలేసారు వాళ ఇంట్లో...ఈ బాతిని టచ్ లో పెట్టుకుంటే మీ పరిస్తితులు అంతే రేపో మాపో....ఎందుకంటే..ఇంకా మెల్ల మెల్లగా అన్ని బయటకొస్తాయి..చూడండీ.

మహాభారతం..మనకు తెలిసినది ఎంత?.....3...పురూరవుడు....

Wednesday, February 16, 2011

ఇలకు,బుధునికి పుత్రుడుగా జన్మించిన వాడు పురూరవుడు. చంద్రవంశంలో ప్రసిద్ధుడైనవాడు. .ఒకనాడు పురూరవుడు జలకాలడుతున్న ఊర్వశినీ చూసి ఇష్టపడ్డాడు. తనని పెళ్లి చేసుకోమని ఆమెను అడిగాడు. ఇతనితో జీవించడానికి ఊర్వశి రెండు షరతులు పెట్టింది.ఒకటి తనతో తప్ప మరెప్పుడూ అతడు ఎవరికి నగ్నంగా కనబడకూడదు. రెండవది తను  పెంచుకుంటున్న మేకలను కాపాడాలి అన్నది. ఈ రెండింటికీ పురూరవుడు ఒప్పుకున్నాడు. వారిద్దరూ ఎన్నో ఏళ్ళు సుఖంగా జీవించారు.చాలా మంది పిల్లలని కన్నారు. ఇల ఉంటె ఊర్వశి లేకపోతే ఇంద్రసభలో ఏమీ అంతగా లేకపోయేసరికి, ఇంద్రుడు ఆమెను తీసుకురావటానికి ఉపాయం చెప్పి, ఇద్దరు గంధర్వులను వాళ్ళదగ్గరికి పంపిస్తాడు.ఆ గంధర్వులు ఒక రాత్రిపూట పురూరవుడు ఊర్వశితో నిద్రిస్తుండగా , ఊర్వశి మేకలను తీసుకొని పారిపోయారు. అది గమనించిన ఊర్వశి పురూరవుడితో మేకలను ఎవరో తీస్కేల్తున్నారు నా మేకలు నాకు తెచ్చి ఇవ్వు.నా షరతులకి ఒప్పుకున్నావు వాటిని కాపాడలేవా అని అతడిని పంపింది.. వెంటనే బట్టలు కూడా  వేసుకోకుండానే ఆ మేకలను తీసుకురావడానికి పరుగెత్తాడు పురూరవుడు. రెండు షరతులలో విఫలం అయ్యాడు అని ఊర్వశి అతడిని వదిలి వెళ్ళిపోయింది.తరువాత కొందరు అంటారు పురూరవుడు పిచ్చివాడై ..అలా తిరుగుత ఏడుస్తూ ఉన్నాడని...కొందరు గందర్వుడుల మారాడు ఊర్వశి వెంట సంగీత కచేరీలు చేస్తూ ఉంటాడు అని..


విశ్లేషణ..
అప్స అనగా నీరు..అప్సరనీ జల దేవత అని కూడా అనొచ్చు...ఏ జలం భూమికి స్వర్గం నుండి వస్తుంది(వర్షం లాగా)..మళ్లి కొన్ని రోజులకి స్వర్గానికి వెళ్ళిపోతుంది(ఆవిరి లాగా)...జలం వల్ల జీవం వస్తుంది..పైన చెప్పినదానిలో అదే ఉంది...అప్సర అంటే ఊర్వశి(జలం),పురూరవుడు మనిషి (మనిషి నీటి కోసం పడే ఆరాటం). మళ్లి ఆకాశానికి(ఇంద్రుడు) వెళ్ళిపోతుంది జలం ఆవిరిలాగా...
  ఊర్వశి ఇల షరతులు ఎందుకు పెట్టింది అనా..వాటికి పురూరవుడు ఎందుకు ఒప్పుకున్నాడు?
      మన సమాజంలో(ఇప్పుడు కాదు పూర్వం)  స్త్రీకి ఒక  ముఖ్యమైన  స్థానం కల్పించారు...తన భర్తని తను సెలెక్ట్ చేసుకోవచ్చు..ఒక స్త్రీ వల్లే పురుషుడు వంశం పెంచి తన పూర్వికుల పాపాలను పోగ్గోట్టుతాడు ..

మహాభారతం..మనకు తెలిసినది ఎంత?.....2

Tuesday, February 15, 2011

                                   అసురులమీద దేవతలదే పై చేయి ఉండాలని ఎప్పుడూ యజ్ఞాలు జరుగుతూ ఉంటాయి స్వర్గలోకంలో.వీటిని జరిపించే బాధ్యత బృహస్పతిది.అతని భార్య తార ,ఆ యజ్ఞాల సమయంలో అతనితో లేకుంటే ఆ యజ్ఞాలకి ఫలమే ఉండదు.ఎప్పుడూ పూజలలో ఉండే బృహస్పతి మీద చిరాకు పుట్టి ఒకరోజు తార చంద్రుని తో వెళ్ళిపోతుంది.బృహస్పతి దేవతలా రాజైన ఇంద్రుని వద్దకు వెళ్లి ఈ యజ్ఞాలు ఫలించాలి అంటే నా భార్యనీ నాకు ఇప్పించు అని అంటాడు.యజ్ఞ ఫలం లేకుంటే భూలోకం కూడా అతలాకుతలం అవుతుందని ఇంద్రుడు తారనీ బృహస్పతి దగ్గరకు వచేయ్యమని ఆజ్ఞాపిస్తాడు.ఇంక తారకి తప్పక బృహస్పతి దగ్గరకు వస్తుంది..కాని అప్పటికే తార కడుపుతో ఉంటుంది..దానికి బృహస్పతి,చంద్రుడు..ఇద్దరు ఆ పుట్టబోయే వానికి తండ్రి అని చెప్పుకుంటారు..తార ఏమీ చెప్పాక మౌనంగా ఉంటె కడుపు లోని బిడ్డ తన తండ్రి ఎవరో తనకి తెలియాలని తారని అడుగుతుంది.ఆ కడుపులోని బిడ్డ అడిగిన ప్రశ్నకు దేవతలంత హర్షించి...అతనికి బుధుడు అని పిలుస్తారు.ఆ బిడ్డ అడిగిన ప్రశ్నకి జవాబుగా తార..నీవు చంద్రుని కుమారుడివి..అని.అది విన్న బృహస్పతి కోపంతో..ఆ బిడ్డ ఆడా మగ కాని వాడిగా ఉంటాడని శపిస్తాడు. అలా బుధుడు పెరిగి పెద్దవాడవుతాడు.ఒకరోజు తార బుధుడునీ అడుగుతుంది..పెళ్లి చేసుకుంటావ అని..దానికి బుధుడు నన్నెవరు చేసుకుంటారు...భర్తగాన లెక భార్యగాన ?..అప్పుడు అతని తల్లి తార..అతని తండ్రి శాపానికి ఏదో ఒక కారణం ఉండకుండా ఉండదు..ఎవరో ఒకరు దొరుకుతారు చూడు అని.
  ఒక రోజు బుధుడు ఇల అనే ఆమెను చూసి  ప్రేమిస్తాడు...అసలు ఈ ఇల ఎవరు?
       ఇలా ఒకప్పుడు సుద్యుమ్న,మను రాజు కొడుకు.ఒకనాడు వేటకి వెళ్ళినప్పుడు ..ఆ అడవిలో శివుడు శక్తి తో ఉన్నప్పుడు..శక్తి కోరిక మేరకు అంటే ...శక్తి ఆ సమయంలో ఏ మొగ జంతువు కాని..మొగ మనిషి కాని ఆ అడవిలో ఉండకూడదు అంటే శివుడు అనుగ్రహం వల్ల ఆ అడవిలో అన్ని మొగ జంతువులు..పక్షులు అలా ఆడవిగా మారిపోయాయి..ఆ సమయంలోనే సుద్యుమ్న అక్కడే ఉండటం చేతా...ఆడామేగా మారిపోయాడు.అతడు వెళ్లి శక్తి సారాను కోరినప్పుడు..ఆ తల్లి...బయపడకు..శివుని మంత్రం నుండి నేను ఏమీ చెయ్యలేను కాని నీకు ఆ శాపం మారుస్తాను అని..చంద్రుడు తగ్గినప్పుడు నీవు స్త్రీ లాగా...పెరిగినప్పుడు పురుషునిలా ఉంటావు అని వరం ప్రసాదించింది.
      అలా..ఏ ఇల బుధుడుకి భార్యగా అయ్యింది.ఇద్దరికీ చాలా మంది కొడుకులు పుట్టారు.వీలందరూ చంద్రవంశీయులు అని పిలవబడ్డారు.(వీళ్ళు బుధుని పిల్లలు..బుధుడు అసలు తండ్రి చంద్రుడు.అందుకే చంద్రవంశీయులు పిలవబడ్డారు)

మహాభారతం..మనకు తెలిసినది ఎంత?.....1

Monday, February 14, 2011

                        మహాభారతం..ఇది వినగానే మనకి గుర్తుకువచ్చేది..పాండవులు,కౌరవులు,కృష్ణుడు..ఇంక యుద్ధం..ఇంతకంటే చాలా మందికి ఎక్కువగా తెలియదు.
                         అసలు భారతం ఎవరు రాసారు? మనకి తెలిసిన భారతం అదేనా?


  మనకి తెల్సి మనం వింటున్న భారతం..రాసింది  వ్యాసుడు.. కాదు..వినాయకుడు రాసాడు..కాని అది చెప్పింది మాత్రం వ్యాసుడే.అసలు ఈ వ్యాసుడు ఎవరు?....
     వ్యాసుడు అసలు పేరు "కృష్ణ ద్వైపాయన",ఇతని తల్లి ఒక జాలరి,తండ్రి పరాశరుడు,పరాసురుడు వశిష్ఠుడుని(సప్త ఋషులలో  ఒకడు) మనుమడు .ఈ సప్త ఋషులు మొదట వేదం విన్న వారు.ఈ కృష్ణ ద్వైపయనకు వేద వ్యాసుడని(వేదాలు విభజించి రాసాడు కాబట్టి)కూడా పేరు.
  ఈ మహాభారతంలో ఉన్నవారంతా వ్యాసుని మనుమలే.ఈ భారతం మొత్తం అరవై భాగాలుగా ఉండేదంట.అందులో ఒక భాగం మనకు తెలిసింది,అదీ వ్యాసుని శిష్యుడు వైసంపాయన ద్వారా తెలిసింది.మొత్తం కథ.... అనగా వ్యాసుడు వినాయకుడికి చెప్పింది ఎవరికి తెలియదు..ఈ ఒక్క భాగం తప్ప.అది ఎలా అంటే.
    వైసంపాయన ఈ కథ జనమేజయుని యజ్ఞ స్థలిలో చెప్పాడు..ఈ జనమేజయుడు పాండవ అర్జునుని మునిమనవడు.ఇలా చెప్పేటప్పుడు ఒక దాసరి రోమహర్షణ అనే అతను విని,ఇది తన కొడుకు ఉగ్రస్రావుడుకి వర్ణించాడు.అతడు నైమిష అరణ్యములో ఉన్నశౌనకాది మునులకి చెప్పాడు.
    వ్యాసుడు భారతాన్ని తన కొడుకు శుకుడుకి కూడా చెప్పాడు.ఇది శుకుడు పరీక్షిత్తుడికి చెప్పాడు.
    వ్యాసుని శిష్యులలో జైమిని అనే శిష్యుడు కూడా గురువు దగ్గర ఈ కథ విన్నాడు..కాని తనకి సందేహాలు ఎక్కువ ఉండేవి.తన సందేహాలను నివృత్తి చేసుకుందాము అనుకున్నాడు కాని ఆ సమయానికి వ్యాస మహర్షి లేడు.జైమిని మార్కండేయుని దగ్గరకు వెళ్ళాడు...కాని మార్కండేయుడు మౌన వ్రతంలో ఉన్నాడు..అప్పుడు మార్కండేయుని శిష్యులు జైమినిని ఒక నాలుగు పక్షులు ఉన్నాయి వాటి దగ్గరకు వెళ్ళు అవి చెప్తాయి అని పంపుతారు.(అవి ఏమీ పక్షులో నాకు తెలియదు :)...).ఈ నాలుగు పక్షుల దగ్గరికి ఎందుకు పంపారు? ఎందుకంటే ఇవి కురుక్షేత్ర యుద్ధంలో ఉన్నాయంట.అది ఎలా అంటే..యుద్ధస్థలిలో వీటి తల్లి అలా ఎగురుతూ వెళుతుంటే ఒక బాణం వచ్చి ఈ పక్షికి తగులుతుంది.అలా తగిలినప్పుడు దీని కడుపులో ఉన్న నాలుగు గుడ్డులు కింద పడ్డాయంట.(కింద పడితే పగలవా అనొద్దు)..అవి ఎందుకు పగలలేదంటే..అది ఆ యుద్ద భూమి మొత్తం రక్తం తో నిండి ఉండీ..పగలలేదు అని..అలా పడ్డ గుడ్డల మీద ఒక ఏనుగు గంట పడి..అంటే వాటికి తగలకుండా..ఆ గుడ్డులు కాపాడబడ్డాయి అని.యుద్ధం అయిపోయినాకా కొందరు ఋషులు గంట కింద ఉన్న పక్షులని చూసి..ఇవి మనుషులకంటే యుద్ధం గురుంచి ఎక్కువ తెలుసుకున్నాయి అని వీటికి వాక్కు ప్రసాదించారని వినికిడి. ఈ పక్షులు జైమిని సందేహాలని చాలా వరకు తీర్చి ఇంక ఎవరికి తెలియనివి కూడా చెప్పాయి.
    అసలు వ్యాసుడు భారతానికి పెట్టిన పేరు 'జయ' అది కాస్త అలా నలుగురికి పాకుతూ 'విజయ' అయ్యింది.అలా అలా అయ్యి మొత్తానికి 'భారతం' అని పేరు తెచ్చుకుంది.(భారతం అని ఎందుకు వచ్చింది అంటే భారత వంశానికి సంబందించిన వారి గురుంచి కాబట్టి)
                                                                                                                                      (ఇంకా వుంది)

ఓ బాతి కథ

Sunday, February 13, 2011

నమస్తేనే..అందరు బాగున్నారే?..ఎం లేదే..జరా ఒక నీతి కథ జెప్పి పోదాం అని అచ్చినా గంతే...గా కథ ఎందనా..ఇది ఒక్క పొగరుమోతు బాతు కథ ..మా ఉర్లా  ఉంటుండేలే...గది ఏందంటే బడే బద్మాష్ బాతు..దాని పేరు బాతి అని దాని పెంచేతోడు భలే ముద్దుగా పెట్టిండు.....గసలేందంటే..గా బాతాక్కి  మాస్త్ గమండ్ ..ఎందుకో ఎరుకన..దాని ఈకలను జూసుకొని...ఎం లేదు కాకా..దాని ఈకలు బంగారం లెక ఉంటుండే(బంగారు గుడ్డలు ఎం పెడ్తుండె కాదు తీ..)..గిది పుట్టినా సంది కెళ్ళి..ఓ అన్ని బాతులు,జనాలు మస్తుగా మెచ్చుకుంటుండె ..దాని ఈకల రంగు జూసి.మొదటల బాగానే ఉంటుండే దాని తీరు..టైం కి పెడుతుండే గుడ్లు..అన్ని బాతులతో ఈ బాతి బాగానే ఉంటుండే ..కాని రాను రాను దాని తీరు మారిపోయే...మస్తు గమండ్ తో ఉంటుండే గీ బాతి..దీని తిరు జూసి మిగతా బాతులు దీనికి ఒక ముద్దు పేరు కూడా పెట్టినాయ్..ఏందో ఎరుకనా..హి హి హి "గలీజు బాతి" అని.బాగున్నదిలే..ఇగ దీని తీరు జూసి ఏ బాతు గీ బాతితో మాట్లడకపోతుండే..గీ బాతుకుడా నాకేమి తక్కువ అని ఓ పోస్ కొడుతుండే..ఇగ ఒక్కతే అయినది గదా గీ బాతి...ఎం చేస్తుండే...రోజు తిరగాలే..గుట్లోకేల్లినాక..ఈకలకి కథలు జెప్పాలె..ఇంక ఎవరున్నారు గీ గలీజు బాతి కథలు ఇన్నికి..ఇగా దీని కథలు ఇనలేకా ఈ ఈకలు మస్తు పరేషాన్ అయితుండే..గిట్ల ఎన్ని రోజులు ఇంటి గదా..ఇలా మెల్లగా ఒక్కో ఈక గీ కథలు ఇనలేకా నిక్క నిక్కపొడుచుకుంటుండె..ఇలా నిక్కపొడుచుకొని గట్లానే ఉంటుండే...గా బాతి బయటకి పోయినప్పుడు మిగతా బాతులు జూసి..నవ్వుకుంటుండె..జూడవే గా గలీజు బాతి ఈక ఒకటి గేట్లున్నదో అని...అన్ని బాతుల ముంగట గిది కోపం ఐతే బాగోదు కదా..అలా ఎం తెల్వనట్టు గూటికి వస్తుండే..గూటికి వచినాకా...గది నిక్కబోడుచుకున్న ఈకని మస్తు తిడ్తుండే..గా తిట్లని ఇనలేకా గది సోశోచ్చి పడుతుండే..గిల కొన్ని దినాలయినాక...ఎన్ని దినాలని ఇలా కథలు ఇంతయి జెప్పు..ఇలానే గది ఎంత తిట్టిన..అలాగే ఈక నిక్కపొడుచుకొని ఉంటె ..గీ గలీజు బాతు..."దీని తల్లి..ఏందే నా మీద ఉంది నా మాటకే ఎదురా..అని..ఈకని పీకేస్కుంటుండె..ఇలా ఒక్కో ఈక తట్టుకోలేక పోతే గీ బాతి ఒక్కో ఈకను పీకుతాపోతుండే....గీ ఈక పీకబట్టే ..గా ఈక పీకబట్టే...పైన ఈక పీకబట్టే..ఎనకున్న ఈక పీకబట్టే...
ఈడ పీకే గాదా పీకే..ఇలా పీకుతా బోయుండే..ఇలా జేస్తే..ఎం మిగులతాది జెప్పు...దాని వంటి మీద ఉన్న ఈకలన్నీ పాయె..కొన్ని ఏదో అక్కడక్కడా ఉన్నవి గంతే..


  ఇగా గీ బొచ్చు లేని గలీజు బాతిని జూసి..జనాలు అడగబట్టే దానిని పెంచినోదిని..ఏందిరా బాలరాజు నీ బాతికి రోగామోచినదా గట్లా తయారయ్యింది..ఇగ ఊరుకుంటాడా దానిని పెంచెటోడు..దానిని అమ్మ జూడబట్టే..కాని ఎవరు కొంటుండెగాదు....వీడికి భయంబట్టె..ఏందిరా దీనికి నిజంగానె రోగం బట్టినదా ఏంది..అని దాని పీక నొక్కె..బస్..కామ్ కతం..దుకాన్ బంద్.


.సమజయ్యినదా ఈ కథలా నీతి ఏంది అని..ఈకలు పీక్కుంటె..ఇజ్జత్ ఏడుంటదే..గదే రా ..మన ఇజ్జత్ కాపాడుకొనికి బట్టలు ఏస్తాం..ఎయ్యక పోతె..ఇజ్జత్ ఉంటదా..పిచ్చి పట్టింది అంటారు..తీస్కబోయి..పాగల్ ఖానాలా ఎస్తరు..ఈడా ఈకాలు కాదే పీక్కొవాల్సిందీ..గమండ్ తీసేస్కొవాల్నే..ఈలయితే తగ్గించుకోవాలే..సమజయ్యింది అనుకుంటున్న..ఈ పారి ఎరయిటి కథతొ వస్తా తీ..నాకు సుక్కేసుకొని..దమ్ బిర్యాని తినే టైం అయ్యింది..టాటా..

'బిచ్చాచార్య' చిరునామా తెలుసుకోవాలని ఉందా?... 2వ భాగము... :)

Friday, February 11, 2011

         'సరేనమ్మ మా అమ్మ..ఇనుకో తల్లి..మీరందరూ గమనించార అమ్మ..మీ లీడరు అన్నది ' బిచ్చాచార్య ఇంటికి పంపినాను...వాళ్ళు మాట్లాడి వచ్చారు..వాడొక పిచ్చోడు అంట ..వాడికి లెక్కలేనన్ని (అంటే ఒక వందలోపు) ids ఉన్నా'యని చేప్పిందమ్మ ఆ లీడరు.......అసలు మీరెట్ట నమ్మారమ్మ...మనిసన్న వాడికి అన్ని గాపకం ఎట్టా ఉంటాయే తల్లే...మరీ ఏంటో ఈ వింత మా అమ్మ...తప్పు చెయ్యని వాడు బ్లాగులు ఎందుకు మూసాడు..ఈ బిచ్చాచార్య....వాడి మొబైల్ నంబరు 'వేదాల రామానుజన్' అనే పేరుతో ఉందమ్మ మాయమ్మ..ఇంటి నంబరు 26.33.18/2C ,7 వ వీధి,అగ్రహారం,గుంటూరు. గుర్తేట్టుకో తల్లి ఈ చిరునామా.మరి అన్ని బ్లాగులు మూసిన వాడు ఈ బ్లాగు ఎందుకు ముయ్యలేదమ్మ..http://ramphyzacharya.blogspot.com/  పాపం ఈ id పాసువార్డు మరిచినట్టు ఉన్నాడే  తల్లి.ఈ బ్లాగు పేరు చూస్తేనే అర్ధమవుతుందే తల్లి...ఇది వాదిదేనే తల్లి...ఇందులో ఉన్న మిగతా టీం వాళ్ళ డీటైల్స్ కూడా ఉన్నాయి తల్లి.వాడు పిచ్చోడేంటి తల్లే కాదమ్మో..పిచ్చోడు కానే కాదు..
     వీడికి బాజాలు వాడు పని చేస్తున్న కాలేజి నుండి ఉంటాదమ్మ మా అమ్మ..మెల్లగా వాళ్ళ అగ్రహారం లో కూడా ఉంటాదమ్మ తల్లి..పాపం కాలేజి పిల్లలు చాలా గర్వం తో తమ గురువు గారిని చూస్తారో,ఇంట్లో వాడి తల్లితండ్రులు  ఇలా చేసాడు అని పుత్రోత్సాహం తో ఉంటారో చూడాలి తల్లి..
  అసలు మీ వనం వాళ్ళని అనాలే తల్లి..మీ లీడరు ఎందుకు నిజం చెప్పట్లేదని,ఎందుకు అడగరు తల్లి..ఒక అబ్బాయి మరీ అమ్మాయి లాగ చేసాడంటే మీకెందుకు డవుటు రాలేదే తల్లి..ఇది ఎవరు చేయించారు ..వాడే చేసాడా..ఇంక ఎవరన్న చేయించారా...అన్న డవుటు ఎందుకు రాలేదు అమ్మ మీకు?..ఒక ఆడామె మనస్సు ఒక ఆడామకే తెలుస్తుంది..ఎంత మొగాడికయినా తెలియదు..మరీ ఇక్కడ బిచ్చాచార్య తన పెళ్ళాం అని చెప్పి..ఆ పిల్ల లా చాట్ చేసినది వాడా లేకా ఇంక ఎవరైనా నా?..నేను విన్నది ఏంటంటే ఆ పిల్ల లీడర్ని ఎప్పుడూ పొగుడుతూనే ఉంటుంది అని..మరి..ఇదెవరో మీరందరు ఎందుకు ఆలోచించలేదు తల్లి..అప్పుడు కాదమ్మా మా అమ్మ..అన్ని బయటపడ్డాక ఎందుకు ఆలోచించలేదు అని అడుగుతున్నదమ్మ యా ఆమ్మ...కనకదుర్గమ్మ..
శిక్ష పడుద్దే తల్లి..తప్పు చేసిన వారు దొరుకుతారు తల్లి...ఇంటి గుట్టు ఈశ్వరునికే ఎరుక..ఎవరు అడగనంత కాలం ..నియంతృత్వం ఇలాగే ఉంటది తల్లి...
  ఇప్పుడిక వాడి  కజిన్ అని లీడర్ చెబుతున్నఅతని విషయానికి వద్దాం..వాళ కజిన్ అంట ఎవరో..ఆడితో మాటాడాము..అన్నారు మీ లీడరు మా అమ్మ..అతను వాడుతున్న ఫోన్ నంబరు నిజామాబాదు జిల్లా వాసి పేరుతో రిజిస్టర్ అయ్యి ఉన్నాదే తల్లి...వాడి కజిన్ కి ఈ నిజామాబాదు వాసి తన  ఇంటి అడ్రస్ ప్రూఫ్  ఎలా ఇచ్చాడో? ఇది కూడా ఒక ఫ్రాడ్ అమ్మ....అతని ఆర్కుట్ ప్రొఫైల్ లింక్ ఇదిగో clickhere  ..చూసారా వాడి ఆర్కుట్ ప్రొఫైల్..మొత్తం ప్రొఫైల్ చూడమ్మా తల్లే..చూసావా అమ్మ మొత్తం ప్రొఫైల్..అందులో అతని కాంటాక్ట్ నెంబర్ చూసారా..మరి వాడు మీకు ఇచిన నంబరు(గూగుల్ బుజ్ లో) అక్కడ ప్రొఫైల్ లో ఉన్న నంబరు..రెండు వేరు వేరు..వాడు మీకు ఇచిన నంబరు నిజామాబాదు చిరునామాతో ఉందే తల్లే.మరి ఈ ప్రొఫైల్  ఫేక్  అనుకుందాము..మరి ఆ ప్రొఫైల్ నుండి ఈ బిచ్చాచార్య ఆర్కుట్ కి స్క్రాప్లు ఉన్నాయి తల్లే ..మరి ఈ లీడరు ఎవరితో మాట్లాడినట్టు? ఏ నంబరు కి ఫోన్ చేసినట్టు? ప్రొఫైల్ లో ఏమో వేరే నంబరులు  ఉన్నాయమ్మ మా తల్లి..పోనీ ఆ ప్రొఫైల్ ఫేక్ కాదనుకో తల్లే...అందులో ఎంత పోకిరి ఎశాలు ఉన్నాయో సూస్కో తల్లి..మా అమ్మ..అందులో ఇంకో ప్రొఫైల్ కూడా ఉన్నది..సృజన అనే పేరు తో అది కూడా ఫేక్ ప్రొఫైల్ నే తల్లే..అందులో చాలా చెత్త ప్రొఫిలెస్ ఉంటాయే తల్లి..స్క్రాప్లు అన్ని చూడండి తల్లి....ఇందులో మరి ఏది నిజమో ఏది అబద్దమో...మీ లీడరుకే ఎరుక.ఎవరు ఎవరితో మాట్లాడారో అది కూడా మీ లీడరుకే ఎరుక...
  అన్ని బయటకొస్తాయి అమ్మ..బిచ్చాచార్య తన పెళ్ళాం అని పంపిన ఫోటోలు ఉన్నాయి..వాడి ఫోటోలు కూడా ఉన్నాయి..వాడు బ్లాగు తీసేసినంత మాత్రాన..దొరకడు అని కాదు..అన్ని ఉంటాయి అడిగితే అన్ని బయటకి వస్తాయి...చూస్కో మా అమ్మ ఇంక..మొత్తం బాజా భజంత్రీలే... 
  తులసి వనంలో గంజాయి మొక్క...నాకే తిరుగులేదు అనే ఆ మొక్కకి తులసి మొక్కల విలువ ఎట్టా తెలుస్తాదే తల్లి...ఆ గంజాయి మొక్కకోసం మిగతా తులసి మొక్కలు కొట్టుకోవద్దె తల్లి...వనంలో తులసి మొక్కలు ఎండ వద్దే తల్లి ఎండితే గంజాయి ఎండాలి..లేకుంటే గంజాయి మొక్కనే తులసిల మార్చాలి..
   ఆలోచించుకోండి  తల్లి.. తప్పు చేసినవారు బయపడక మానరు...తప్పు చేసిన వారు శిక్షనుండి తప్పించుకోలేరు..
     తప్పు చెయ్యని వారు అసలుకే బయపడరు! ....నే చెప్పాను... కాని చెప్పించింది ఆ తల్లి...ఆ అమ్మ ఎవరో కాదె తల్లి..ఆ కనకదుర్గమ్మ...అమ్మలగన్న ఆ అమ్మ..ఆ కనకదుర్గమ్మ.
    ఆకలైతున్నదె తల్లి నేను కొంచం బువ్వ తిని నా బుడ్డోడునీ బజ్జో(గూగుల్ బజ్లో కాదు తల్లోయ్ ..బజ్జో బజ్జో పెట్టి వత్తాను) పెట్టి వత్తాను ..ఈ లోపల ఆలోచించుకోండి తల్లి....నా ఇనాము నాకు కావాలె తల్లి..

ఓహో 'బ్లాగు'న్న వన లీడరు..

Wednesday, February 9, 2011


'వన'మున్న 'లీడరు' కాలం మారింది 'బ్లాగరు'....
ఇక తగ్గాలి మీ జోరు...
మా చేతికి దక్కాయి మీ 'గీతా'రహస్యాలు'..మా చేతికి దక్కాయి మీ 'గీతా'రహస్యాలు'..హుత్తెరే!!'వన'మున్న 'లీడరు' కాలం మారింది 'బ్లాగరు'....



ఇక 'తగ్గినట్టుంది' మీ జోరు...
మా చేతికి దక్కాయి మీ 'గీతా'రహస్యాలు'..మా చేతికి దక్కాయి మీ 'గీతా'రహస్యాలు'..హుత్తెరే!!


'బిచ్చాచార్య'  అంటే మీకెంతో హుషారు..వాడితో పిచ్చ పిచ్చ నాటకాలు ఆడించారు..
'వనం'లో అందరిని పిచ్చోలని చేసారు..అడిగేవారిని బయటకి తోసారూ ..

'వాడి' గుట్టు బయట పడితే మీరేమైపోతారు...??
ఆడించిన నాటకం బయట పడితే ఏమైపోతారు...??

మీకు మీకే ఎక్కడ సాటిలేదని విర్రవీగుతుంటారు..హుత్తెరే!!

 'వన'మున్న'లీడరు' కాలం మారింది 'బ్లాగరు'....వాడిని పట్టుకుంటాం అన్న వారిని "వద్దు వద్దు" అని ఆపుతుంటారు..

ఇక తగ్గిందనుకుంట మీ జోరు...
మా చేతికి దక్కాయి మీ 'గీతా'రహస్యాలు'..మా చేతికి దక్కాయి మీ 'గీతా'రహస్యాలు'..హుత్తెరే!!


అదేంటి అన్న వాళ్ళను ఎమోషనల్ గా  వేధిస్తుంటారు..
దానికి లొంగని వాళ్ళ మీద బురద చల్లిస్తుంటారు...చల్లించి వికృతంగా ఆనందపడుతుంటారు...హుత్తెరే!!
(వాళ్ళ మీదకి నీ వెనకున్న వారిని 'ఉస్కో ఉస్కో'అని అంటారు..)
'వన'మున్న 'లీడరు' కాలం మారింది 'బ్లాగరు'....

ఇప్పుడిక తగ్గిందేంటి మీ జోరు...
మా చేతికి దక్కాయి మీ 'గీతా'రహస్యాలు'..మా చేతికి దక్కాయి మీ 'గీతా'రహస్యాలు'..హుత్తెరే!!


బిచ్చాచార్య చిరునామా తెలుసుకోవాలని ఉందా....? 1వ భాగము

Friday, February 4, 2011

                      ఈ మధ్యకాలంలో..ఆన్లైన్ లో ఒక చెత్త వేదవ చేసిన చేత్తపనికి..కొందరు చాలా బాధపడ్డారు.అలా ఆ కొందరిలో ఒక  ప్రమద ఒకరోజు తన పని అంత ముగించుకొని అలా ఆన్లైన్ వచ్చి..అలా స్నేహితులతో మాట్లాడుతుంటే..ఒక చాట్ రూంలో ఇలా చూసింది..."సోది సేపుతానమ్మ సోది సెపుతాను  ..జరిగినది సెపుతాను..జరగబోయేది సెపుతాను...". "ఎప్పుడో చిన్నప్పుడు చూసాను మా ఊరిలో..టెక్నాలజీ ఊరూరా పాకినట్టుంది..ఎరుకసానులు ఇలా కూడా చెప్తునట్లున్నారు ఈ మద్య" అని అనుకోని ఆ ఎరుకసానికి పింగ్ చేసింది."ఎం ఎరుకసాని ..జరిగింది జరిగినట్టు చెపుతావా...జరగబోయేది కూడా చెప్పగలవా?",.."ఒహో మాయమ్మ..జరిగినది సెపుతాను...జరిగేది సెపుతాను... జరగబోయేది సెపుతాను..నీకు నమక్కం ఉంటె ఉంటె సేప్పించుకో తల్లే..కాని ముందే సెపుతున్న  మాయమ్మ.. సేప్పాకా..నాకేటి ఇత్తావు?" అని ఆ ఎరుకసాని అంటే..ఈ ప్రమద "ముందైతే నువ్వు చెప్పు..అదివిని  నమ్మకం కలిగాక చెబుతాను".



"ఇనుకో మాయమ్మ సల్లగ ఇనుకో..కాకపోతే ముందు నీ మోము నీ సెయ్యి వెబ్కాములో ఎట్టి వాయిస్ చాట్ కి రా తల్లే "అలా ఎరుకసాని అన్నాకా...మన ప్రమద అలా webcam పెట్టి వాయిస్ చాట్ ఎనేబిల్ చేసింది..ఈ ఎరుకసాని.." మైక్ ఎట్టింగ్ 1 ...... 2  ..... 3 .... ఇనుకో మాయమ్మ ఇనుకో...ఇంద్రకీలాద్రి మీదున్న అమ్మ..ఆ కనకదుర్గమ్మ...చెప్పేది నేనైనా చెప్పించేది ఆ అమ్మ..అమ్మలగన్న అమ్మ కనకదుర్గమ్మ..ఆ మధ్య నువ్వు వనంలో చేరావు...ఆ వనములోకి వచ్చాడు ఒక మాయలపకీరు..వాడిని పరిచయం చేసింది వనంలోని లీడరు....ఆడుకున్నడమ్మా చాలమందితోను...అందరికి చూపించాడు అరచేతిలో స్వర్గము...ఆడ పేరు పెట్టుకొని నమ్మించి కొట్టాడు..పిచ్చ వేషాలు వేసాడు ఆడంగి ఎదవ..ఆహా ఓహో అన్నారే  తల్లి మీరందరూను..డబ్బులు గుంజాడే తల్లి మీ వనములోనా..వాడు మోసం చేసాడని తెలిసి ఎడ్చారే తల్లి...మీ నమ్మకాలతో ఆడాడే తల్లి....మీ వనం లీడరు చేతులు ఎత్తి నావల్ల కాదంది..."వాడొక పిచ్చోడు...వాడిని ఇంట్లో వాళ్ళే వదిలేసారు..వాడికి ఉన్నాయి ఆన్లైన్ లో ఎన్నో పేర్లు...వాడు వేస్ట్ వదిలేయండి..మీద ఉమ్మేసిన మీరు దులిపేసుకోండి"..ఇలాగ అందమ్మ  ఆ లీడరు మీ అందరితోని..నిజమేనా తల్లి?..అదే ఎవరన్న ఎదురు చెబుతే గేంటేస్తది తల్లి..తను అని తెలియనీయకుండా బురద చల్లుతాదే తల్లి..అదొక మానసిక రొగమే తల్లి..ఇలాంటి వాళ్ళు చీడ పురుగులే తల్లి..వనం అంత పాడయ్యేది  ఇలాంటి వాళ్ళతోనే  తల్లే.. అట్టాంటి వాళ్ళతో నీకేంటి పని తల్లి..కొంచం జాగ్రత్త తల్లి....వాడేమో ఎదవ రేచ్చాకోట్టాడు...ఏమీ సేయ్యాలో మీకు తెలవట్లేదు తల్లి.. ఇదే గుబులు కదమ్మా మీ అందరికీను..ఇలా చెప్పింది అమ్మ అమ్మలగన్న ఆ అమ్మ..ఆ అమ్మ ఎవరోకాదమ్మ ...ఇంద్రకీలాద్రి మీదున్న ఆ కనకదుర్గమ్మ..
 ఇప్పుడు సెప్పు తల్లి ఇదంతా నిజమేనా.."..ఈ మాటలు విని షాక్ అయ్యింది మన ప్రమద.."బాగా చెప్పావు ఎరుకసాని..మరి మాకు పరిష్కారమే లేదా? వాడికి బుద్ధి ఎలా చెప్పటం..చెప్పేవారే లేరా?".."నాకేటి ఇత్తావు తల్లి ?"అంది ఎరుకసాని..అప్పుడు ఈ ప్రమద "ఇప్పుడు నీకు నీ ఈ నెల ఇంటర్నెట్ బిల్ నేనే కడతాను..నువ్వు చెప్పింది జరిగితే ఏది కోరిన ఇస్తాను".."సరేనమ్మ మాయమ్మ..బంగారు తల్లి..అది గనక జరిగితే ఇప్పుడే సెప్తున్న..నాకొక లాప్ టాప్..ఒక డేటా కార్డు...కావాలమ్మ.ఈ డెస్క్ టాప్ తో నా వల్ల కాట్లేదు..ఆ లాప్ టాప్ కి బ్లూ టూత్ ..వై ఫై ..వెబ్ కాము కూడా ఉండాలమ్మో..ఏటంటావు.." ఇది విన్న ఆ ఆడపడుచు.."ఇదిగో ఎరుకసాని ఇస్తా అని మాట ఇచ్చాక తప్పను..నువ్వు నాకు జరగబోయేది చెప్పు"


మిగతా భాగము...వాడెవడో తెల్సుకోవాలని ఉందా?...వాడి చిరునామా చూడాలని ఉందా? ...రేపటి వరకు ఆగండి...ఎరుకసాని అన్నీ చెబుతుంది.

డైలాగ్ ఇన్ ది డార్క్...

Tuesday, February 1, 2011

ఇవాళ అలా పేపర్ తిరిగేస్తుంటే..చూసాను 'డైలాగ్ ఇన్ ది డార్క్' అని ..చాలా మంది చదివే ఉంటారు అది..
 అసలు ఈ డైలాగ్ ఇన్ ది డార్క్ ఏమిటి అనే కదా..అది ఒక ఆర్గనైజేషన్ ..చూపులేని వారిలో ఆత్మవిశ్వాసం నింపి తమ కాళ్ళ మీద తాము నిలబెట్టటం వీరి ముఖ్య ఉద్దేశం..ఈ మధ్యనే మన దేశంలో అదీ హైదరాబాద్లో పెట్టారంట.
  అందులో విశేషం ఏముంది...అదీ చాలా మంది చేస్తున్నదే అని అనుకోవచ్చు..కాని..ఈ  కంపెనీ వాళ అప్రోచ్మేంట్ వేరు..ఇక్కడ చూపులేని వారు మనలాంటి వాలకి అంటే 'చూపు'ఉన్న మనకి మార్గదర్సులుగా వ్యవహరిస్తారు.ఇలా ఎందుకు అంటే..వారు 'మన'లో ఒకటే అని..వేరు వేరు కాదని మనం గ్రహించటం కోసం.నిజమే..మనలో చాలా మంది గుర్తిచానిది..మనం 'చూపు'న్నా అన్ని చూడలేని వాలము..వారికి చూపు లేకపోయినా 'అన్ని'చూడగలరు...

     చూపు అని చూస్తే ఎప్పుడూ నాకు ఒకటి గుర్తొస్తుంది...ఒకసారి స్వామి వివేకానంద అమెరికా వెళ్ళునప్పుడు..అక్కడ ఒకతను తన ఇంటికి రమ్మని ఆహ్వానించాడు..వివేకానందని అవమానిద్దాం అని తన బల్ల మీద కొన్ని పుస్తకాలు ఒకదాని మీద ఒకటి పేర్చాడు అందులో అట్టడుగున భగవద్గీత,అన్నిటి పైన బైబిల్ ఉంచాడు..వివేకానంద వచినాకా..ఆ బల్ల ముందు కూర్చోబెట్టి అవి ఇవి మాట్లాడుతూ గమనించాడు..అతనికి ఆశర్యం వివేకానంద ఏంటి అది గమనించలేదు అని..తీర ఆఖరికి అతనే అన్నాడు వివేకానందతో..ఇక్కడ పుస్తకాలు చూస్తే మీకు ఏమీ అనిపించటం లేదా అని..అప్పుడు వివేకానంద అన్నాడు "ఆ పుస్తకాల ఆధారము చాలా బలంగా ఉంది".
   ఏంటి ఇలా చెప్పాడు అని ఆలోచిస్తున్నారా...చూపులేని వారికీ ఈ ప్రస్తావనకి సంభంధం ఏమిటి...ఇక్కడ మొదట చూడాల్సింది..ఆత్మవిశ్వాసం...రెండు..పాసిటివ్ థింకింగ్ ....అవి రెండు మనలో కంటే వారిలోనే ఎక్కువ ఉంటుంది..ఇక్కడ వివేకానందుడు తన 'దృష్టి'తో చూసాడు..చూపుతో కాదు..దానికి అతను అలా కృంగిపోయి బాధపడలేదు...పాజిటివ్గా అలోచించి తగు సమాధానం చెప్పాడు.ఇలా చాలా తక్కువ మంది ఉన్నారు.ఎంత మందిమి ఇలా చెప్పగలం? చిన్న చిన్న విషయాలకే సహనం కోల్పోవడమో..బాధపడటమో చేస్తుంటాము...మరి 'చూపు'న్న మన పరిస్తితే ఇలా ఉంటె..లేని వారి పరిస్తితి అలానే ఉందా..కాదు అంటాను నేను..మనకంటే వాళ్ళకే ఎక్కువ ఆత్మవిశ్వాసం..పాజిటివ్ ఆలోచనలు ఉన్నాయి..
          ఇందాక అనుకున్నాం కదా..వారు మనకి మార్గాదర్సులుగా వ్యవహరిస్తారు అని..ఈ 'డైలాగ్ ఇన్ ది డార్క్' వారు కొన్ని ఆర్ట్ ప్రదర్శనలు అలా పెడతారు..అదీ చీకట్లో కూడా కొన్ని ఉంటాయి..వాటిని చూడటానికి వారు మనకి సహాయ పడతారు...
  చూసారా ఈ కాన్సెప్ట్ ఎంత బాగుందో.ఇక్కడ..మనం ఎలాగో వారికి సాయపడం..వారు మనకి సహాయం చెయ్యడంలో వెనకడుగు వెయ్యరు అని...మనకి కొంచం బుద్ధి వచ్చేలాగ."కళ్ళున్న మన మనోనేత్రాలు తెరిపించడానికి వారు చేస్తున్న ఒక యజ్ఞం "..ఏమంటారు? ఒకసారి ట్రై చెయ్యండి ఆ ప్రదర్శనకి వెళ్లి...అంటే నేను చేసానో లేదో అనా..నాకు ఇవాలే తెలిసింది నేను ట్రై కాదు పక్కా వెళ్తాను.

 
Your Name :
Your Email :
Subject :
Message :
Image (case-sensitive):